లింగారాయుడు గూడెం గ్రామకమిటీ సమావేశం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-02-at-10.44.08-AM-1-1024x498.jpeg)
తాడేపల్లిగూడెం, బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాలమేరకు నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం రూరల్ అధ్యక్షులు అడపా ప్రసాద్ సమక్షంలో లింగారాయుడు గూడెం గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఉపాధ్యక్షులు బత్తిరెడ్డి రత్తయ్య, ప్రధాన కార్యదర్శి గంధం ఏడుకొండలు, కత్తూరు ఎంపిటిసి ఉప్పు నరసింహమూర్తి, శీతాళం చందు, కర్రి స్వామి నాయుడు, రామ్ నాయుడు, అడపా వీరన్న, లింగారాయుడుగూడెం నాయకులు ఎలుగంటి నరసన్న, జనసేన నాయకులు మరియు జనసైనికలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-02-at-10.44.09-AM-1024x498.jpeg)