అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన బంటుమిల్లి జనసేన

పెడన, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బంటుమిల్లి మండలం కంచడం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి ఆ మహనీయుడికి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి బాబు, కూనసాని నాగబాబు, జన్యువుల నాగబాబు, ఓడిమే ఆశీర్వాదం, ర్యాలీ సత్యనారాయణ, పుప్పల పాండురంగారావు, పాశం నాగమల్లేశ్వరరావు, పిన్నింటి రాంబాబు, మారుబోయిన సుబ్బు, పయ్యావుల నాగ ఆంజనేయులు, దాసరి ఆదినారాయణ, పులగం నాగరాజు, ఎలవర్తి రామాంజనేయులు, జోగి వెంకట రవీంద్ర బాబు, కొండ్రు రవి, గౌరిశెట్టి నాగరాజు, నాగబాబు పెందూరు, మరియు జన సైనికులు గ్రామ పెద్దలు మరియు కంచడం జై భీమ్ టీం సభ్యులు పాల్గొన్నారు.