విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరఫున మూడు లక్షల రూపాయల విరాళం

విజయవాడ, “నా సేన నా వంతు” కార్యక్రమానికి జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరఫున మూడు లక్షల రూపాయల విరాళం ఇచ్చిన జనసేన పార్టీ విజయవాడ నగరాధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నా బంధువులు మిత్రులు జనసేన పార్టీ నాయకులు భాగస్వామ్యమై ఇప్పటికే ఒక లక్ష రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ఉన్నారు మిగిలిన రెండు లక్షల రూపాయలను డిడి రూపంలో నేరుగా పార్టీ పెద్దలకు సోమవారం నాడు అందజేస్తామని, నా తరఫున ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిన వారి యొక్క పూర్తి వివరాలు పార్టీ పెద్దలకు అందజేస్తామన్నారు.

  1. కొప్పిరెడ్డి. సూర్యనారాయణ మూర్తి.25116/-
  2. బి. యశ్వంతరావు 10000/-
  3. పి. వి స్వామి15000/-
  4. పి. రామారావు10000/-
  5. పి. రమేష్ 5000/-
  6. నరేష్ 5116/-
  7. నాంచారయ్య 5116/-
  8. రేఖపల్లి శ్రీనివాసరావు 5000/-
  9. పి. రామారావు 5000/-
  10. పి. రాంబాబు 15000/-
    ఈ కార్యక్రమంలో నగర అధికార ప్రతినిధి ముద్దాన స్టాలిన్, 53వ డివిజన్ అధ్యక్షులు పొట్నూరు శ్రీనివాసరావు, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.