నూజెళ్ళపల్లి గ్రామ పెద్దలతో పార్టీ బలోపేతానికి వరికూటి సమావేశం

ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలోని నూజెళ్ళపల్లి గ్రామ పెద్దలతో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అంటూ మాట్లాడుతూ గ్రామ సమస్యలను తెలుసుకుంటూ వారికి జనపార్టీ సిద్ధాంతాలను వివరించి రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇవ్వాలని తెలియజేస్తున్నా దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు వరికూటి నాగరాజు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.