కార్తీకమాస ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్, కార్తీకమాసం సందర్బంగా రేపూరు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.