యువశక్తి సభకు సేవలందించిన జనసైనికులకు ఘన సన్మానం

  • జనసైనికులను సన్మానించిన డా. మూగి శ్రీనివాసరావు

విశాఖ: యువశక్తి సభ కు వాలంటీర్స్ గా సేవలందించిన జనసైనికులను విశాఖ దక్షిణ నియోజకవర్గం నాయకుడు డా. మూగి శ్రీనివాసరావు సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ మమల్ని గుర్తించి మాకు సన్మానం చెయ్యడం చాల సంతోషం.. ఈ విధంగా ఏ ఇతర పార్టీ లోని జరగదు, ఒక జనసేన పార్టీలో తప్ప, ఎంత పెద్ద నాయకులు అయినా పార్టీకి పనిచేసే సైనికుడుని గుర్తించడం ఒక జనసేనకే సొంతం అని వారు తం సంతోషాన్ని వ్యక్తం చేసారు.