కౌలు రైతు భరోసా యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ సమావేశం ఏర్పాటు

అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి డి.ఎం.ఆర్ శేఖర్ ఆధ్వర్యంలో 16 వ తేదీన మండపేటలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే కౌలు రైతు భరోసా యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఇసుక పట్ల రఘుబాబు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, ఉండ్రు భగవాన్ దాస్, నల్లా శ్రీధర్, యాళ్ళ నాగ సతీష్, లింగోలు పండు, ఆర్.డి.ఏస్ ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి కొప్పుల నాగ మానస, బట్టు పండు, తిక్క సరస్వతి, మునిసిపల్ కౌనిలర్స్ ఏడిద శ్రీను, పడాల నానాజీ, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.