గ్రేటర్ ఉపాధ్యక్షులు వెంకటాచారి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

మల్కాజిగిరి నియోజకవర్గంలో గ్రేటర్ ఉపాధ్యక్షులు వెంకటాచారి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. గ్రేటర్ అధ్యక్షులు రాధారం రాజలింగం క్రియాశీలక సభ్యత్వాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోయూత్ వింగ్ అధ్యక్షులు వంగా లక్ష్మణ్ గౌడ్, ఎన్. సతీష్ కుమార్ మరియు జనశ్రేణులు పాల్గొన్నారు.