కోడుమూరు నియోజకవర్గంలో జనసేనలో చేరికలు

కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, రాష్ట్ర ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్న విధానం చూసి నచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడవడానికి కోడుమూరు నియోజకవర్గం పసుపుల గ్రామం నుంచి ముందుకు వచ్చిన 40 మంది మైనారిటీ, ఎస్సి మరియు ఎస్టి యువకులను జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిఇంచినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చింతా సురేష్ బాబు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.