కౌలు రైతు భరోసా యాత్రకు అఖిల కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం భరోసా

విజయవాడ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు అండగా ఉండేందుకు తలపెట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు అఖిల కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం తరపున రూపాయలు 1,11,111/- చెక్కును జనసేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ కి విజయవాడ పార్టీ కార్యాలయంలో అందజేయడము జరిగిది. ఈ సందకార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మురళీగౌడ్, గౌరవాధ్యక్షుడు మంజన్న, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, కోలారు జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, శిడ్లఘట్ట అధ్యక్షుడు బుజ్జి, చింతామణి తాలూకా అధ్యక్షుడు గజేంద్రనాయక్, సిరుగుప్ప తాలూకా అధ్యక్షుడు మూర్తి ఉన్నారు.