డిజిటల్ కాంపెయిన్ లో అమలాపురం నియోజకవర్గం

అమలాపురం నియోజకవర్గం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మార్మోగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ లింగోలు పండు నాయకత్వంలో నల్ల వంతెన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాళ్ళ సతీష్, ఉమామహేశ్వరరావు, రఘు బాబు, ఆర్ డి ఎస్ ప్రసాద్, మానస, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.