టీటీడీ FMS కార్మికులకు అండగా జనసేన

TTD లోని FMS కార్మికులు రెగ్యూలరైజ్ చెయ్యాలని చేస్తున్నటువంటి 9వ రోజు నిరసన కార్యక్రమం లో పాల్గొన్న జనసేన PAC మెంబెర్, చిత్తూర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ. డా. పసుపులేటి హరిప్రసాద్ మరియు గంగాధరనెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న గారు,తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్..జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు,వీర మహిళలు .. జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేసారు.