ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘ కార్యక్రమం

విశాఖ, శనివారం జరిగిన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ‘ఆహార నిధి‘ కార్యక్రమం కెజిహెచ్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. ఈ యొక్క కార్యక్రమం జనసేన పార్టీ మరియు జి కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన దక్షిణ నియోజకవర్గం ముఖ్య నాయకులు గోపి కృష్ణ చేతుల మీదుగా జరిగినందున ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వీరమహిళలు దుర్గ, సునీత జనసైనికులు మచ్చ రాజు, అరుణ్ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.