కౌలు రైతులకు అండగా నిలిచిన పవన్ కు పాలాభిషేకం

నిడదవోలు గణేష్ చౌక్ నందు గల శ్రీ వినాయక గుడి వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు అండగా జనసేన పార్టీ తరపున 5 కోట్లు విరాళంగా అందంచి, రైతులకు బాసటగా ఉండేందుకు “రైతు భరోసా యాత్ర” మొదలుపెట్టబోతున్నన్దుకు ఆయనకు ఆ దేవుని ఆశీస్సులు కలగాలని కోరుతూ పూజలు, పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యవర్గం మండల అధ్యక్షులు మరియు నిడదవోలు టౌన్ నాయకులు జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, పాల్గొన్నారు.