తురిమెళ్ల గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో తురిమెళ్ల గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబు నాయకత్వంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది.ఈకార్యక్రమంలో తురిమెల్ల గ్రామం నుంచి టీడీపీ, వైసీపీ 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగినది. అనంతరం గ్రామం మొత్తం తిరిగి అందరినీ పలకరించడం జరిగినది. తరువాత మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. జనసేన ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబు మాట్లాడుతూ ప్రజలు వైసిపి గెలిపిస్తే, వైసీపీ ప్రభుత్వం ప్రజలను 7లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలకు మోసగించినారని తెలియజేశారు. 2024 జనసేన పార్టీ విజయం సాధిస్తుందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య జిల్లా జాయింట్ సెక్రెటర సురేష్ బాబు, మండల అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, కలగొట్ల అల్లురయ్య, పుట్టా బాలకృష్ణ, పిడతల సాయి బాబు, అలిశెట్టి వెంకటేశ్వర్లు, ఇళ్లురి అనిల్, దండే నాగార్జున, సూరే ప్రసాద్, ఆకుల. సుబ్బయ్య, కోళ్ల రవికుమార్, పోలుప్రసాద్, ఉదయగిరి మల్లికార్జున, బెల్లంకొండ చంద్రశేఖర్, బెల్లంకొండ సాయన్న జనసైనికులు పాల్గొన్నారు.