ఇనుగంటి వెంకటేష్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: కోరుకొండ మండలం మధురపూడి గ్రామానికి చెందిన ఇనుగంటి వెంకటేష్ అనారోగ్యంతో బాధపడ్తు రాజమండ్రి సాయి హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. వీరి వెంట ఆకుల ముత్యాల రావు, నందే ప్రసాద్, గణేసుల రాంబాబు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.