బూరుగుపూడిలో కార్తీక వనసమారాధనలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మీ

రాజానగరం: కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామంలో.. దుర్గమ్మతల్లి గుడివద్ద కార్తీకవన సమారాధన కార్యక్రమంలో, గ్రామ జనశ్రేణుల ఆహ్వానం మేరకు పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మీ. ఈ కార్యక్రమంలో మద్దిరెడ్డి బాబులు, బోయిడి వెంకటేష్, వేగిశెట్టి రాజు, నాతిపాఒ దొరబాబు, అడ్డాల దొరబాబు, దేవన దుర్గాప్రసాద్, తోట అనిల్ వాసు, దొడ్డి అప్పలరాజు, బూరుగుపూడి గ్రామ పెద్దలు, జనశ్రేణులు పాల్గొన్నారు.