సింగవరంలో కార్తీక వనసమారాధనలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మీ

రాజానగరం: సీతానగరం మండలం, సింగవరం గ్రామంలో.. కృష్ణుడి గుడి (కాలనీ) వద్ద జరిగిన కార్తీకమాసవన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో మాటామంతీ… అన్న వితరణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని భక్తులతో మమేకమవుతూ ఆహ్లాదంగా ముందుకు సాగిన పలకరింపులు.. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత మట్ట వెంకటేశ్వరరావు, మద్దిరెడ్డి బాబులు, బోయిడి వెంకటేష్, వేగిశెట్టి రాజు, తోట అనిల్ వాసు, కొట్టి రవేంద్ర, సుంకర శ్రీను, కొత్తపల్లి దుర్గయ్య, సుంకర దుర్గ ప్రసాద్, సుంకర పవన్, వాసు వీరనాగు, కంట రామయ్య, తుమ్మల పవన్, మాస్ వీరన్న, నాగు, అనిల్, చరణ్, కొట్టి వెంకన్న, సుంకర శ్రీను, జాజుల పండు, అంగీన రాంపండు, గంట రాంబాబు ఇతర నాయకులు, సింగవరం జనసైనికులు పాల్గొన్నారు.