నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, చక్రద్వారబంధం గ్రామంలో భూషంశెట్టి అర్జున్ నూతన గృహప్రవేశం సందర్భంగా వారి ఇంట జరిగిన విందులో రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరామ్, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, తూర్పుగోణగూడెం ప్రెసిడెంట్ గల్లా రంగా, చక్రద్వారబంధం గ్రామ ప్రెసిడెంట్ ఆనందాల గోవింద్, కురుమల్ల మహేష్, అరిగెల రామకృష్ణ, మదిరెడ్డి బాబులు, ఈవూరి మహేష్, పెదపాటి వెంకన్న బాబు, చోడసాని రాంకుమార్, అయ్యల విష్ణు, చిలకలపూడి చిన్ని, దాకవరపు సత్యనారాయణ, నర్రావుల వెంకటరమణ, బొంతల ఊరయ్య, నల్లమిల్లి వీరభద్రం, గాడిశెట్టి శ్రీను, శెట్టి శ్రీను, ఈవూరి దుర్గారావు, అడ్డాల శ్రీను, వేగిశెట్టి రాజు, దేవన దుర్గ ప్రసాద్ (డి.డి), అడబాల బాబీ, దేనేడి మణికంఠ స్వామి (డి.ఎం.ఎస్ ) , జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.