టిడిపి చేపట్టిన రాష్ట్ర బంద్ కు బత్తుల మద్దతు

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ బస్ స్టాండ్ వద్ద టీడీపీ వారు చేపట్టిన శాంతియుత నిరసనలో పాల్గొని మద్దతు తెలిపిన రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరియు జనసేన పార్టీ నాయకులు.