టిడిపి చేపట్టిన రాష్ట్ర బంద్ కు రాజోలు జనసేన మద్దతు

  • జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ మద్దతు

రాజోలు నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ నిరసనగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిరసన, బంద్ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపిన జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేన నాయకులు గుండు భోగుల పెదకాపు, బొంతు రాజేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, ఉపాధ్యక్షులు కుసుమ నాని, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, బాబీ నాయుడు, ముత్యాల యేసు, మరియు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.