కార్తీకమాస వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: భద్రకాళిసమేత విశ్వేశ్వరస్వామి ఆలయం కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామం నందు జరిగిన కార్తీకమాస వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి అక్కడకు విచ్చేసిన భక్తులతో కరచాలనం చేస్తూ మాటామంతి కలుపుతూ ఆహ్లాదంగా జరిగిన ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి విష్ణు, బదిరెడ్డి దొర, అడ్డాల శ్రీను , కట్టా వీర సూరి, చిక్కిరెడ్డి ముని, ప్రసాద్, అడపా రామకృష్ణ, తోట అనిల్ వాసు, తేజ, జనసేన నాయకులు, బూరుగుపూడి జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.