మధురుపూడి గ్రామంలో పలువురుని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, మధురుపూడి గ్రామంలో కీ.శే మద్దాల సుబ్బారావు ఇటీవల స్వర్గస్తులైనారనే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని హుటా హుటిన మధురుపూడి చేరుకుని వారి కుటుంబం సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. అనంతరం రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, మధురుపూడి గ్రామంలో కీ.శే చల్లబత్తుల శివ ఇటీవల స్వర్గస్తులైరానే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని హుటా హుటిన మధురుపూడి చేరుకుని వారి కుటుంబం సభ్యులను జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించారు. రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, మధురుపూడి గ్రామంలో కీ.శే ఆకుల వీర వెంకటరావు ఇటీవల స్వర్గస్తులైరానే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని హుటా హుటిన మధురుపూడి చేరుకుని వారి కుటుంబం సభ్యులను జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, మధురుపూడి గ్రామ నాయకులు, కుటుంబం సభ్యులు పాల్గొన్నారు.