జనసైనికుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బత్తుల!

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామంలో జనసేన పార్టీ యువనేత ప్రభ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన జనసేన నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివ రామ్, శ్రీకృష్ణపట్నం గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ కిమిడి శ్రీరామ్, కామిశెట్టి వాసంత్ రావు, నిలగిరి శ్రీను, ఆదిమూలం పండు, కామిశెట్టి ప్రభాకర్, కామిశెట్టి సతీష్, తలారి సురేంద్ర, ఆదిమూలం ప్రసాద్ (చిన్న), అడ్డాల దొరబాబు, కమిడి సత్తిబాబు, నరిపిళ్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.