శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఉత్సవంలో పాల్గొని రథాన్ని లాగి భక్తులలో ఉత్సాహాన్ని నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.