సఖినేటిపల్లి మండల జనసేన పార్టీ అద్యక్షుడుని మర్యాదపూర్వకంగా కలిసిన గెడ్డం మహాలక్ష్మీ ప్రసాద్

రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండల జనసేన పార్టీ అద్యక్షుడుగా గుబ్బల ఫణి కుమార్ ఎన్నికవటం జరిగింది. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు గెడ్డం మహాలక్ష్మీ ప్రసాద్.