సంకిలి గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం

రాజాం నియోజకవర్గం, రేగిడి మండలం, సంకిలి గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన సైనికులు, అభిమానులు శ్యామ్, రమణ మూర్తి, అశోక్ పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *