రాజాం జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

రాజాం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో ఎన్ని రాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసి జనసేన పార్టీ తరపున జరిగే ఏ సేవాకార్యక్రమాలైన ముందుండి నడిపించే జనసైనికులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.