పారాది జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

బొబ్బిలి నియోజకవర్గం, పారాది గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా పారాది జనసేన నాయకులు బంటుపల్లి దివ్య, పేకేటి సురేష్, రొంగలి వెంకటరమణ ల అధ్వర్యంలో రక్తదాన శిబిరంకార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మహంతి ధనుంజయ్, లంక రమేష్, శివ, బూడి రాజా, పొట్నూరు జనార్దన్ మరియు నియోజకవర్గ జనసైనికులు పాల్గొని విజయవంతం చేసారు.