నారికేల జలాభిషేక మహోత్సవంలో పాల్గొన్న బొంతు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మం డలం, చింతలమోరి గ్రామంలో పార్వతీ సమేత చంద్రశేఖర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస పురస్కృత ద్వాదశ దిన బిల్వార్చన పూర్వక విశేష నారికేల జలాభిషేక మహోత్సవ శుభ సందర్భంగా దొడ్డ సూర్య నాగప్రసాద్ శ్రీమతి శాంతి కుమారి దంపతులతో 12 రోజులు 12 లక్షల నారికేల జలాభిషేకం శుభ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, వీరవెంకట్, దొమ్మేటి సత్యనారాయణ, ముప్పర్తి నాని ప్రసాద్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.