పలు కుటుంబాలను పరామర్శించిన బొంతు

  • రాయుడు నరసింహమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం మలికిపురం గ్రామంలో అకాల మరణం చెందిన కీ||శే రాయుడు నరసింహమూర్తి కుటుంబ సభ్యులను బుధవారం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకల ఏసుబాబు, ముప్పర్తి నాని ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • శ్రీమతి నాగళ్ళ మహాలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం శివకోడు గ్రామంలో కాలం చేసిన కీ||శే శ్రీమతి నాగళ్ళ మహాలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కుటుంబ సభ్యులను బుధవారం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకల ఏసుబాబు, ముప్పర్తి నాని ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • పితాని సూరిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: రాజోలు మండలం, శివకోడు గ్రామంలో కాలం చేసిన కీ||శే పితాని సూరిబాబు కుటుంబ సభ్యులను కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కుటుంబ సభ్యులను బుధవారం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకల ఏసుబాబు, ముప్పర్తి నాని ప్రసాద్, దూది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.