ఎంపి బాలసౌరిని మర్యాద పూర్వకంగా కలిసిన బొర్రా

సత్తెనపల్లి: మచిలిపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరిని, సత్తెనపల్లి జనసేనపార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తెనపల్లి జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు సీనియర్ కాపు సంఘ నాయకులు కొమ్మిశెట్టి అర్జునరావు, కడియం అంకమ్మరావు, మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జనసేన పార్టీలో చేరాలన్న బాలశౌరి నిర్ణయాన్ని స్వాగతించి, హర్షం వెలిబుచ్చడం జరిగింది.