గిద్దలూరు జనసేన ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ

గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం, నెమలి గుండ్ల రంగస్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా, జనసేన ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబా ఆదేశాల ప్రకారం, జనసేన ఆధ్వర్యంలో రాచర్ల జనసేన మండల అధ్యక్షుడు, పుట్ట బాలకృష్ణ మరియు జనసైనికులు అందరూ కలిసి భక్తులందరికీ మజ్జిగ పంపిణీ చేశారు.