ఛలో కొండగట్టు: సుంకెట మహేష్ బాబు

భైంసా: జనవరి 24వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నందున తెలంగాణ రాష్ట్ర జనసైనికులు భారీగా తరలి రావాలి అని కోరుకుంటున్నామని జనసేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు పిలుపునిచ్చారు.