“ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” కార్యక్రమం 17 వ రోజు

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కోడెల మిట్ట గ్రామంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షులు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో “ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాండ్ర శ్రీను, గంగాల తిరుమల తదితరులు పాల్గొన్నారు.