జనంకోసం జనసేన 312వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 312వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర గోకవరం మండలం వెంకటనగరం మరియు ఇటికాయలపల్లి గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం 1000 మొక్కలు పంచడం జరిగింది. ఇప్పటివరకు వరకు నియోజకవర్గం మొత్తంగా 73595 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల ఉపాధ్యక్షులు దారా శ్రీను, వెంకటనగరం గ్రామం నుండి యడవల్లి మధుచంద్ర శేఖర్, మధవరపు పవన్, కోన నవీన్, కోట దుర్గబాబు, కురుమళ్ళ మౌళి, కోన విజయ్, కురుమళ్ళ సాయి, మడగల దుర్గ మహేష్, పుప్పాల జశ్వంత్, కామిసెట్టి దుర్గాశ్యామ్, పుప్పాల చరణ్, దేవన వాసుదేవ్, పుప్పాల రామ్ చరణ్, మంగం నాగేశ్వరావు, ఇటికాయలపల్లి గ్రామం నుండి దారా రామాంజనేయులు, పితా లక్ష్మణ్, పితా వెంకటేష్, సమ్మంగి ముసలయ్య, యండ్ర శ్రీనివాసు, పితా శ్రీనివాస్, తణుకు సాయి, తణుకు యేసు, దారా శివ ప్రసాద్, వడిసే వీరబాబు, కర్రి సాయి, పీతా దుర్గాప్రసాద్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా వెంకటనగరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కోన వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు, ఇటికాయలపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన దారా శ్రీను కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.