రణస్థలంలో వైసిపికి షాక్

ఎచ్చెర్ల, రణస్థలం మండల వైసిపి యువజన అద్యక్షులు బసవ గోవిందరెడ్డి ఎచ్చెర్ల జనసేన నాయకులు భూపతి అర్జున్, దన్నాన ఈశ్వరరావు, బొంతు విజయకృష్ణ, వజ్జపర్తి సాయి, పిన్నింటి రాంబాబుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శంకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది.