జనంకోసం జనసేన 509వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 509వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గండేపల్లి మండలం తాళ్లూరు మరియు రాగంపేట గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 76900 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, గండేపల్లి మండల కార్యదర్శి మలిరెడ్డి సురేష్, తాళ్లూరు గ్రామం నుండి ఆరుగోల్లు రామిరెడ్డి, కల్తూరి వెంకన్నబాబు, సిద్దాబత్తుల నాగేంద్ర, ఉమ్మిర్తి రమేష్, గొల్లపల్లి పవన్, చామనపల్లి నాగేంద్ర, నీలాపు తిరేష్, తాడేపల్లి రక్షణ కుమార్, అయినవిల్లి లోవరాజు, జల్లూరి చందు, సాంబత్తుల సతీష్, గొల్లపల్లి శివ, ఉమ్మిర్తి సతీష్, కొమ్ము లక్ష్మణరావు, గల్లి చిన్న, జెట్టి చరణ్, కొత్తపల్లి కాశీ, సాదే చంద్ర శేఖర్, అరిగెల వీర వెంకట లక్ష్మీ నారాయణ, జడ్.రాగంపేట నుండి గంపల చందు, దొండపాటి కాశీ, నాయకంపల్లి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు, ఉప్పలపాడు నుండి తమటం హారి హర కుమార్, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్(బన్ను), గోనేడ నుండి వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి పాటంశెట్టి రామకృష్ణ, కోడి గంగాధర్ లకు, జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా తాళ్లూరు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన మలిరెడ్డి సురేష్ కుటుంబ సభ్యులకు, సిద్దాబత్తుల నాగేంద్ర కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు.