రాయదుర్గం జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

రాయదుర్గం నియోజకవర్గం బొమ్మానహల్ మండలంలోని బొమ్మనహల్ నుండి ఉరవకొండ పట్టణ నానికి వెల్లేదరి సరిగా లేక ప్రజలు అస్తవ్యస్థాలకు గురవుతున్నారు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్లు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. ఏ సమయంలో ఏం జరరుగోతోందో అని బస్ డ్రైవర్లు కూడా నిరుత్సాహ పడుతున్నారు. ప్రజలకు అనుకూలంగా రోడ్లు ఉండాలి అనే ఉద్దేశంతో శుక్రవారం రాయదుర్గం నియోజకవర్గం జనసీన పార్టీ ఇంఛార్జి మంజునాథ్ గౌడ, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు రంజిత్ మండల ఉపాధ్యక్షుడు సికిందర్ ప్రధాన కార్యదర్శి రమేష్, గంగాధర్ మరియ కార్యదర్శులు మరియు సంయుక్త కార్యదర్శులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు.