తిరుపతి టౌన్ కమిటి ప్రమాణ స్వీకార కార్యక్రమ నిమిత్తం దిశా నిర్దేశం

తిరుపతి: మే 27 వ తారీకు జరగబోయే టౌన్ కమిటి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్ల నిమిత్తం గురించి తిరుపతి పీఏసీ ఆఫీస్ నందు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది.. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టన అధ్యక్షులు జె రాజారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, తిరుపతి టౌన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.