జనసేన పార్టీలో చేరిన షేక్ కన్నా

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ గ్రామానికి చెందిన షేక్ కన్నా ఆదివారం సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ చేరగా సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు చేతుల మీదుగా జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మండలం మైనారిటీ ఉపాధ్యక్షులు జనసైనికులు పాల్గొన్నారు.