జనసేన అధికారంలోకి రాగానే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం.. తుమ్మి లక్ష్మీ రాజ్

బొబ్బిలి నియోజకవర్గంలో ఝాన్సీ వీర మహిళా విభాగం ఉత్తరాంద్ర రీజనల్ కోఆర్డినెటర్ తుమ్మి లక్ష్మీ రాజ్ కొన్ని మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడి మహిళలతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ రాజ్ మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం ఎదురుచుస్తున్న ప్రజలను కేవలం ఓట్ బ్యాంక్ లు గా చూడడం దారుణం అని.. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం.. అని లక్ష్మీ రాజ్ తెలియజేసారు.