క్రియాశీలక సభ్యులకు ప్రమాద భీమా చెక్కుల పంపిణీ

కాకినాడ, ప్రమాదంలో మరణించిన మరియు గాయపడిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు ప్రమాద భీమా చెక్కులు అందించడానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ శుక్రవారం కాకినాడ చేరిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ కి జనసేన పార్టీ పిఏసి సభ్య్లు మరియు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.