మర్రి మూల గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఆచంట మండలం, అయోధ్య లంక గ్రామం పరిధిలో ఉన్న మర్రి మూల గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం విజయవంతం. ఈ కార్యక్రమంలో ఆచంట మండలం నాయకులు అయోధ్య లంక గ్రామ నాయకులు ఆచంట మండల ప్రజా పరిషత్ వైస్ ఎంపిపి ఎర్ర గొప్పల నాగరాజు పాల్గొనడం జరిగింది.