వృద్దులకు, అనాధ లకు, రోగులకు అన్నప్రసాద వితరణ

కోనసీమ జిల్లా, అల్లవరంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బండిగుప్త పాండురంగారావు కుమారుడు బండిగుప్త భార్గవ్ జన్మదినోత్సవ సందర్భంగా.. చిందాడగరువు జనసేన ఎంపీటీసి మోటూరి కనకదుర్గ, మోటూరి వెంకటేశ్వరరావుల సారధ్యoలో.. అమలాపురంలో.. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వృద్ధులకు, అనాథలకు, విలస గ్రామంలో.. కుష్టి రోగుల ఆశ్రమంలో ఎయిడ్స్ రోగులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ కాంపౌండర్ మిరా సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.