శివరాం గ్రామంలో 150 కుటుంబాలకు రగ్గులు, పళ్ల పంపకం

చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలం, శివరాం గ్రామంలో జనసేన పార్టీ అద్వర్యంలో తేదీ 16-01-2023 రోజున పండగ సందర్భంగా శివరాం గ్రామంలో 150 కుటుంబాలకు రగ్గులు, పళ్ళు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ జనసైనికులు అప్పలనాయుడు, సత్యనారాయణ, గోళ్లబాబు, పైడితల్లి, సత్య, రాజారావు, అప్పలనాయుడు, దావీదు, లక్ష్మణ రావు, రాజు, రామారావు, శివ, ఆసిరినాయుడు, తదితరులు పాల్గొన్నారు.