వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే ల చిత్ర పటాలను భోగి మంటలల్లో వేసి నిరసన తెలిపిన జనసేన పార్టీ నాయకులు

కాకినాడ రూరల్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే లు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సూచనల మేరకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే ల చిత్ర పటాలను భోగి మంటలల్లో వేసి నిరసన తెలిపిన జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, తదితర నాయకులు.