యువశక్తి ప్రచారానికి డి.జె ఏర్పాటుచేసిన డి.జె సాయి

శ్రీకాకుళం జిల్లా, ఏచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, లావేరు గ్రామములో సోమవారం జరిగిన యువశక్తి ప్రచారంలో భాగంగా ఇంటి ఇంటికి తిరిగి కరపత్రాలు ఇవ్వటం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో డి.జె సాయి అనే జనసైనికుడు తన సొంత డబ్బులతో డి.జె ని పెట్టటం జరిగింది. అందుకు మన లావేరు పంచాయితీ జనసేన పార్టీ తరుపున అతనికి ధన్యవాదములు తెలియజేసారు.