కందాడి శంకర్ రెడ్డికి నివాళులర్పించిన డా.పసుపులేటి

తిరుపతి: మాజీ తుడ చైర్మన్ కందాడి శంకర్ రెడ్డి సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.