కొలంక నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం, కొలంక గ్రామం నందు కొత్త అమావాస్య సందర్భంగా నూకాలమ్మ తల్లి గుడి కమిటీ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ నూకాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని జాతర మహోత్సవ సందర్భంగా 5116/- రూపాయలు విరాళం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మిరియాల మంగరాజు (చిట్టి), కరెడ్ల పద్మరాజు, నంద్యాల నాగబాబు, సి.హెచ్ ఆది శ్రీపతి సుబ్రహ్మణ్యం, నామ రాజా, నంద్యాల సురేష్, గణేష్, సుబ్బారావు, అనకాపల్లి లావయ్య, సి.హెచ్ ఏసు, రాలింగి సుబ్రహ్మణ్యం, చామంతి రామకృష్ణ, నంద్యాల కాశి, గూడుపు మాములు, దేశెట్టి దుర్గ, కొత్తపల్లి దుర్గ, నంద్యాల మణికంఠ, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, వాకపల్లి సూర్య ప్రకాష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.